"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:22 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం గురువారం తాడ్కోల్ గ్రామంలో బాన్సువాడ జెడ్పిటిసి పద్మ గోపాల్ రెడ్డికి, ఎంపీటీసీ ఇంద్రరాజుకి 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు వారిని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్, ఈఓ ప్రశాంతి, తాడ్కోల్ గ్రామ ప్రజలు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భూషణ్ రెడ్డి, బుడ్మి పాక్స్ చైర్మన్ గంగుల గంగారాం, తదితరులు పాల్గొన్నారు.