"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:44 PM
బాన్సువాడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వింజమూరుకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును గురువారం డిపో మేనేజర్ సరితా దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్ లగ్జరీ సర్వీస్ బాన్సువాడ నుండి ప్రారంభమై నిజామాబాద్, హైదరాబాద్, నాగార్జునసాగర్, వినుకొండ, కనిగిరి మీదుగా వింజమూరు చేరుకుంటుందని, ప్రయాణికులు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.