"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:46 PM
భిక్నూర్ మండల ఎంపిడిఓ కార్యాలయ పరిధిలోని ఎంపిపి గదిలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, షబ్బీర్ అలీల ఫోటోలు పెట్టడం పట్ల బీజేపీ నాయకులు గురువారం నిరసన తెలియజేశారు. భిక్నూర్ ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో ఎంపిపి, ఎంపిడిఓ లపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.