"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:48 PM
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు డాక్టర్ రవీంద్ర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మోతిబిందు నిర్ధారణ, కంటి పరీక్షలను, ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య సహాయ అధికారి బి. హరికిషన్ రావు కంప్యూటర్ ద్వారా 62 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.