"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:50 PM
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను ధర్మపురి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మండలానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి అమ్మేందుకు వెళ్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ధర్మపురి పట్టణ శివారులో పట్టుకున్నట్లు తెలిపారు.