"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:20 PM
బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ప్రొఫెసర్ కోదండరాంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్, సాయిబాబా, మండల కార్యదర్శి చందు, భీమా నాయక్, గంగారాం, ఖాదర్. దండు విజయ్. రాజు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.