"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:18 PM
భిక్కనూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 2న జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోటో పెట్టకుండా కేవలం ప్రభుత్వ సలహాదారుడైన షబ్బీర్ అలీ ఫోటో పెట్టుకుని సభకు ఆహ్వానించడం ఏమిటని బిజెపి లీడర్లు గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఉందంటూ నినాదాలు చేశారు.