"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:31 PM
నారాయణపేట మండలం సింగారం గ్రామ శ్రీగిరి కొండపై వెలసిన అంబాభవాని మాత ఆలయంలో శనివారం నుండి 9 రోజుల పాటు శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శివానంద స్వామి తెలిపారు. ప్రతి రోజూ ఆలయంలో శ్రీ వారాహి రూపంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరారు.