"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:33 PM
హరితవనాలు ఎంతో అవసరమని, వనాలను పెంచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహలు అన్నారు. శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసమే మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 40 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.