![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:15 PM
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా గాలి వేగం 40 కిలోమీటర్లు ప్రతి గంటకు ఉంటుంద్నారు. చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్న కారణంగా పాడుబడిన ఇళ్లలో ప్రజలు ఎవరు ఉండకూడదని హెచ్చరించారు. ఆ ఇళ్లలో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.