![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 02:40 PM
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ కౌసల్య కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హెవెన్ బ్యూటీ పార్లర్ ను డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్వయం ఉపాధితో అభివృద్ధి చెందుతు మహిళాలకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్న యాజమాన్యం సభ్యులను అభినందిస్తూ చక్కటి సేవలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందాలని మరిన్ని బ్రాంచిలు ప్రారంభించాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, యాజమాన్యం కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.