![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:49 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిల్లర్గి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి గంగమణి ఐఐఐటీకి ఎంపికైనట్లు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు హరి సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత పదవ తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు మీడియం లో 9. 8 గ్రెడ్ సాధించి పిట్లం మండల టాపర్ గా నిలిచి ఐఐఐటిలో సీటు సాధించింది అని తెలిపారు.