![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 01:28 PM
నీట్ పరీక్ష పేపర్ లీకేజిని నిరసిస్తూ కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ కార్యక్రమంలో భాగంగా గురువారం డీపీ, పివైఎల్ విద్యార్థి సంఘం నాయకులు దామరగిద్ద మండలం ఉడ్మలగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బైకాట్ చేయించారు. హెడ్మాస్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు హన్మంతు మాట్లాడుతూ, నీట్ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.