![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 04:02 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండల ఇంచార్జ్ ఎంపీవోగా వెంకట సత్యనారాయణ రెడ్డి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు పనిచేసిన ఎంపీవో బ్రహ్మం ఇటీవల రిటైర్ అయ్యారు. దీంతో అయిన స్థానంలో బాన్సువాడ ఎంపివోగా ఉన్న వెంకట సత్యనారాయణ రెడ్డి పిట్లం ఎంపివో గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మండలాధికారులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.