"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:55 PM
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిరంకార్ సత్సంగ్ భవన్ సమీపంలో బుధవారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తన కీలు నిర్వహించగా రెండు బైకులపై ఎండు గంజాయి తీసుకు వెళుతున్న ఇర్ఫాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ లను అరెస్టు చేసి తదుపరి చర్యల కొరకు ప్రొవిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఎక్సైజ్ ప్రాబిస్నల్ సీఐ పీ స్వప్న తీసేశారు. ఈ దాడుల్లో నర్సింహాచారి, హమీద్, భోజన్న, శివకుమార్, మంజుల పాల్గొన్నారు.