ఎల్బీ నగర్ టూ హయత్నగర్ మెట్రో.. 7 కి.మీ. ఆరు స్టేషన్లు.. డీపీఆర్ సిద్ధం
Fri, Jul 12, 2024, 09:09 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:54 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో జులై 8న సాయి కృష్ణ గార్డెన్స్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి ఎంపీ రఘునందన్ రావుకు కృతజ్ఞత సభ* నిర్వహించడం జరుగుతుందని అట్లూర మండల బిజెపి అధ్యక్షుడు నాగ ప్రభు గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయాంతం చేయాల్సిందిగా కోరారు.