"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 03:46 PM
సిరియల్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ గా మారిన అతి క్రూరమైన నలుగురు పార్థి గ్యాంగ్ సభ్యులు గల ముఠాలో ఇద్దరినీ అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ మహారాష్ట్రలోని పూనా జిల్లా ఇందాపూర్ అప్ప పాండురామ్, అహ్మదా నగర్ జిల్లా దుదోవడి గ్రామానికి చెందిన శుభం అశోక్ అరెస్టు చేసినట్టు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు.