![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:37 PM
దోమకొండ మండల భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు నిరుద్యోగుల సమస్యలపైన మంగళవారం వినతి పత్రం అందజేశారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సచిన్ గౌడ్, బీజేవైఎం కార్యదర్శి హరీష్ యాదవ్, బీజేవైఎం టౌన్ ఉపాధ్యక్షుడు రంజిత్ యాదవ్, మండల బీజేవైఎం నాయకులు భాస్కర్ యాదవ్, దీపక్, కిషోర్, రాము, భరత్, మద్దూరి భూపాల్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులున్నారు.