![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 12:04 PM
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం ఇచ్చిన అధికారులు. ఈ నెల 9 న జరిగే అమ్మవారి కళ్యాణానికి రావాలని ఆహ్వానం అందజేసిన ఆలయ చైర్మన్, దేవాదాయ శాఖ అధికారులు. ఈ నెల 6 వ తేదీన ఆలయం వద్ద ఏర్పాట్లపై పర్యటిస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసిన పండితులు.