![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 03:22 PM
రామారెడ్డి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను సంఘ సభ్యులు మంగళవారం అందజేశారు. ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం శిక్షణ సమితి నుండి నోట్ బుక్స్ అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నరేందర్, ప్రధాన కార్యదర్శి సుప్పని రవి, ఉపాధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, శిక్షణ సమితి అధ్యక్షులు కోమటి శ్రీనివాస్, కార్యదర్శి గణేష్, సభ్యులు సామల ఉమాపతి, బిట్ల అవినాష్, సభ్యులు ఉన్నారు.