"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 01:49 PM
మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఇంచార్జి మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ,అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయన సహచర ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం రంగాపూర్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి కార్యక్రమాలకు ప్రయాణమయ్యారు.