![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 12:30 PM
సూర్యాపేట జిల్లా మద్దిరాల లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నందన్ లాల్ పవర్ మంగళవారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు సిబ్బంది, అవగాహన కల్పించాలని అన్నారు. నార్మల్ డెలివరీలు చేసే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి కలెక్టర్ తెలిపారు.