![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:40 PM
గత ఐదు సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ దోమకొండ మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల్లో పార్టీలకు అతీతంగా పాల్గొని అభివృద్ధి చేశామని ఎంపీపీ కానుగంటి శారద నాగరాజ్, జెడ్పిటిసి సభ్యులు తీగల తిర్మల్ గౌడ్ లు అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులతో పాటు, నాయకులు సలహాలు, సూచనలు అందించారు.