"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 12:50 PM
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో శుక్రవారం గుడుంబా స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ వారితో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 6 లీటర్ల గుడుంబాను, 90 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వినోద్ రాథోడ్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.