![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 10:41 AM
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎంపీడీవో జనార్ధన్, ఎంపీఓ సోమిరెడ్డి అన్నారు. చిన్నకోడూర్ మండలం అనంతసాగర్లోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన గ్రోత్ మేళాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చిన్నారుల ఎత్తు, బరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్య లక్ష్మి, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.