"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 02:55 PM
డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం వేములవాడ రూరల్ మండల బిజెపి అధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ హాజరై హన్మాజీపేట గ్రామంలోని టెంపుల్ వద్ద మొక్కలు నాటారు. అఖండ భారత్ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నాడే అఖండ భారత్ కోసం కృషి చేశారని పేర్కొన్నారు.