"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 02:22 PM
ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ గోశాలలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ గారు కుటుంబ సమేతంగా గోసేవ చేసుకున్నారు .అనంతరం డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ గోశాల అభివృద్ధికి ఎల్లప్పుడు తోడుగా ఉంటాను హామీ ఇచ్చారు.