"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 02:41 PM
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో గురువారం పరిగి మాజీ జెడ్పిటిసి సభ్యులు చంద్రయ్య, మాజీ దోమల మండల వైస్ ఎంపీపీ రాజగోపాల చారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అన్వర్, అక్బర్, ఆంజనేయులు, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.