"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 02:41 PM
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య, పురపాలక సంఘం ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ. సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.