![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 01:35 PM
బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ని డిల్లీలోని వారి నివాసంలో బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ ఇన్చార్జి మారుతి కిరణ్ మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే సైది రెడ్డి తదితరలు పాల్గొన్నారు.