![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 02:53 PM
భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు దుబ్బాకలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని నిర్వహించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన బాటలో ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, తదితరులు పాల్గొన్నారు.