"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 01:44 PM
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాల మేరకు శనివారం మరికల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. అమ్మ పేరుమీద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటడం జరిగిందని జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, రమేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.