"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 01:42 PM
విద్యార్థులకు స్కాలర్షిప్ లు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని ఏబీవీపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.