![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:29 PM
దామరగిద్ధ ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. రేపటితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవి కాలం ముగుస్తుండటంతో వారికి ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఐదేళ్ల ప్రస్థానం నెమరేసుకున్నారు. ఎంపిపి నర్సప్ప మాట్లాడుతూ. ఐదేళ్ల పాటు మండల అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకు, అధికారులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.