"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 03:33 PM
షాద్ నగర్ కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వడ్డె మౌళి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి కుటుంబానికి అండగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా 2, 00, 000 రూపాయలను మంజూరు చేయించారు. శనివారం ఇన్సూరెన్స్ చెక్కును వారి భార్య వడ్డె భాగ్యమ్మకి బీఆర్ఎస్ యువ నాయకులు వై. రవీందర్ యాదవ్ అందజేశారు.