"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 03:32 PM
షాద్నగర్ పట్టణం బీజేపీ పార్టీ కార్యాలయంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్బంగా శనివారం బీజేపీ సెన్సార్ బోర్డు మెంబర్ చెంది మహేందర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు ప్రముఖ పార్లమెంటేరియన్, జాతీయ వాది, మాజీ కేంద్ర మంత్రి జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జి జయంతి సందర్బంగా మున్సిపాలిటీ అధ్యక్షులు హరిభూషణ్ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు.