"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 11:29 AM
శంకరపట్నం మండలం కరీంపేట, అంబాలపూర్, చింతగుట్ట గ్రామాలకు చెందిన గుర్రం సాయిరాం, గాజుల మల్లేశం, కరివేద సదాశివరెడ్డి లు ఇటీవల వివిద కారణాలతో మృతి చెందగా మృతుల కుటుంబాలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శుక్రవారం పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, బి ఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.