"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 10:51 AM
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలము కుడకుడ గుట్ట చుట్టూ గల సర్వేనెంబర్ 126 లో ప్రభుత్వ భూమిని కాపాడాలని తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు ధారావత్ సుమన్ నాయక్ కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జన సమితి నాయకులతో కలిసి ఆయన గురువారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 58, 59 పేరుతో లేనివి ఉన్నట్లు చూపించారని అన్నారు.