![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 12:15 PM
భద్రాచలం కాలేజీ సెంటర్లోని శ్రీసాయిబాబా ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. దుమ్ముగూడెం ఎస్ఎల్ఎస్ పవర్ విద్యుత్తు కర్మాగారం ఉద్యోగి కొణికి వెంకట మురళీమోహన్-పరమేశ్వరి దంపతులు సాయిబాబాను దర్శించుకుని రూ. 1, 01, 116 విరాళాన్ని ఆలయ అధ్యక్షుడు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి, కోశాధికారి కుంచాల రమేశ్ లకు అందించారు. ఈ ఆలయంలో నిర్వహించే అన్నదానం కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించాలని దాతలు కోరారు.