"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 01:49 PM
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెం. 16 చండిశ్వరి నగర్ కాలనీలో శనివారం మున్సిపల్ సాధారణ నిధులు రూ. 21 లక్షలతో చేపట్టుతున్న డ్రైనేజ్(16. 70 లక్షలు), సి సి రోడ్డు(4. 30 లక్షలు) నిర్మాణానికి పనిని చైర్ పర్సన్ కౌకుట్ల చంద్రా రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమములో వైస్ చైర్ పర్సన్ బండారి మల్లేశ్ యాదవ్, నాయకులు మోకు జగన్ మోహన్ రెడ్డి, కొమిరెల్లి సుధాకర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.