![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 01:58 PM
చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు రాజేష్ ఎలక్ట్రికల్స్ సిద్దిపేట వారి ఆర్థిక సాయంతో పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ. దాతల దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.