![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 03:19 PM
కంది మండలం బ్యోతోల్ గ్రామంలో 51 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో మండలాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.