![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 05:19 AM
శ్రీవిష్ణు కథానాయకుడిగా కార్తిక్రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘#సింగిల్’. కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేయగా శుక్రవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసింది. శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక.. అంటూ సాగే లిరిక్స్ను శ్రీమణి అందించారు.
Latest News