దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
Fri, Sep 20, 2024, 07:59 PM
by Suryaa Desk | Wed, Jul 10, 2024, 10:31 AM
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగిలోని గాయత్రి షుగర్స్ ప్యాక్టరీ సీడిసీ చైర్మన్గా కంగ్టి మండలం జమ్గి (బీ) (గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ శాదుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎండీ శాదుల్ మాట్లాడుతూ తన నియామకం కోసం సహకరించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్బాబు, ఎంపీ సురేష్షెట్కార్, ఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.