by Suryaa Desk | Thu, Sep 19, 2024, 03:29 PM
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం తో వచ్చిన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు ఉన్నారో వారి ఇంటి ఇంటికి వెళ్లి చెక్కులు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కొడిమ్యాల రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి శంకర్,జంగ శ్రీనివాస్, తాడేపు లింగన్న, నక్క శంకర్, దసర్తి పోసన్న, పొనకంటి కైలాసం,కాశెట్టి రమేష్,ఇల్లందుల స్వామి,రెవెల్లి రాజు,కేతి చిలుకన్న,దూడ లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు