by Suryaa Desk | Thu, Sep 19, 2024, 07:58 PM
బీఆర్ఎస్ నేత సొంత ఖర్చులతో చిన్నారి మృతదేహం తరలింపు.ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంకు చెందిన గీతిక(6) అనే చిన్నారి విషజ్వరంతో మరణించింది.. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలుగా చేతులపై ఎత్తుకొని ఎదురుచూశారు.చివరికి బీఆర్ఎస్ నేత జంపన్న సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పంపించాడు.