దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
Fri, Sep 20, 2024, 07:59 PM
by Suryaa Desk | Wed, Sep 11, 2024, 01:53 PM
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం 22మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని విద్యార్థుల యూనిఫామ్ తయారు చేయడం ఆర్టీసీ బస్సుల కొనుగోలులో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించారని అన్నారు. ఎమ్మార్వో వెంకటేశ్వర్లు ఎంపీడీఓ సద్గుణ పాల్గొన్నారు.