|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 01:42 PM
కోయంబత్తూరులో జరిగిన అత్యాచార ఘటనపై నటుడు విశాల్ తీవ్రంగా స్పందించారు. బాధితురాలిని నిందించడం, ఈ సమస్యను రాజకీయం చేయడం ఆపాలని కోరారు. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించాలని న్యాయవ్యవస్థను, చట్టసభలను వేడుకున్నారు. సౌదీ అరేబియాలో ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు పడతాయని, కానీ మన దేశంలో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News