సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:11 PM
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుతో పాటు లోకేశ్, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. ఈ క్రమంలో కేసును క్వాష్ చేయాలని పోసాని హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అలాగే కేసులో అనవసర సెక్షన్లు జోడించినందుకు విచారణ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Latest News