హాట్ టాపిక్ గా మారిన 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్
Sat, Apr 26, 2025, 02:59 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:11 PM
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుతో పాటు లోకేశ్, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. ఈ క్రమంలో కేసును క్వాష్ చేయాలని పోసాని హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అలాగే కేసులో అనవసర సెక్షన్లు జోడించినందుకు విచారణ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Latest News