దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
Fri, Sep 20, 2024, 07:59 PM
by Suryaa Desk | Wed, Sep 11, 2024, 01:46 PM
నాంపల్లి: అంత్యక్రియలకు వెళ్లివస్తూ అనంతలోకాలకు వెళ్ళిన ఘటన మండల పరిధిలోని నేరళ్లపల్లి గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చండూర్ మండలం పుల్లెంలకు చెందిన రమాశంకర్ మంగళవారం నేరళ్ళపల్లిలో బంధువు అంతక్రియలకు హాజరై, రాత్రి బైక్ పై స్వగ్రామానికి వస్తుండగా గ్రామ శివారులోని మూలమలుపు వద్ద నీటికుంటలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు.